భారతదేశం, డిసెంబర్ 22 -- విద్యుత్ శాఖ ఉద్యోగులకు 17 శాతానికిపైగా కరువు భత్యం(DA) లభిస్తుందని, దీని వలన 71,000 మందికి పైగా ప్రయోజనం చేకూరుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సీనియర్ అధికార... Read More
భారతదేశం, డిసెంబర్ 22 -- తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటిచెప్పేలా కూటమి ప్రభుత్వం విజయవాడ వేదికగా జనవరి 8 నుండి 10 వరకు ఆవకాయ్ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం పేరిట వినూత్న సాంస్కృతిక వేదికన... Read More
భారతదేశం, డిసెంబర్ 22 -- సచివాలయంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ క... Read More
భారతదేశం, డిసెంబర్ 22 -- కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని తెలంగాణ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయన హయాంలో ప్రాజెక్టు కూలిపోవడం డిజైన్, అమలులో లోప... Read More
భారతదేశం, డిసెంబర్ 22 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతున్నాయి. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పడిపోనున్నాయి... Read More
భారతదేశం, డిసెంబర్ 22 -- పల్నాడు జిల్లా దుర్గి మండలం అగిగొప్పల గ్రామంలో ఘోరమైన ఘటన జరిగింది. ఇద్దరు అన్నదమ్ముళ్లను గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో నరికి చంపారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అ... Read More
భారతదేశం, డిసెంబర్ 22 -- రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025లో మహిళలపై మొత్తం నేరాలు నాలుగు శాతం పెరిగాయి. వరకట్న హత్య, కిడ్నాప్, లైంగిక వేధింపులు, పోక్సో కేసులు గత సంవత్సరం కంటే పెరుగుదలను నమోదు చే... Read More
భారతదేశం, డిసెంబర్ 22 -- విశాఖపట్నం పోర్ట్ అథారిటీ 03 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అధికార... Read More
భారతదేశం, డిసెంబర్ 22 -- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూ... Read More
భారతదేశం, డిసెంబర్ 21 -- ఓటర్ల జాబితాల తదుపరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తెలంగాణలో జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో బూత్ లెవల... Read More