Exclusive

Publication

Byline

ఆ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. 17 శాతానికి పైగా డీఏ.. ఉత్తర్వులు జారీ

భారతదేశం, డిసెంబర్ 22 -- విద్యుత్ శాఖ ఉద్యోగులకు 17 శాతానికిపైగా కరువు భత్యం(DA) లభిస్తుందని, దీని వలన 71,000 మందికి పైగా ప్రయోజనం చేకూరుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సీనియర్ అధికార... Read More


తెలుగు సినిమా, సాహిత్యం చాటిచెప్పేలా ఈ తేదీల్లో ఆవకాయ్ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం

భారతదేశం, డిసెంబర్ 22 -- తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటిచెప్పేలా కూటమి ప్రభుత్వం విజయవాడ వేదికగా జనవరి 8 నుండి 10 వరకు ఆవకాయ్ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం పేరిట వినూత్న సాంస్కృతిక వేదికన... Read More


ప్రతీ మద్యం బాటిల్‌కు ప్రత్యేక నెంబర్.. ఏపీలో పెరిగిన లిక్కర్ సేల్స్

భారతదేశం, డిసెంబర్ 22 -- సచివాలయంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ క... Read More


కమీషన్ల కోసమే కాళేశ్వరం.. రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టారు : మంత్రి ఉత్తమ్

భారతదేశం, డిసెంబర్ 22 -- కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని తెలంగాణ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయన హయాంలో ప్రాజెక్టు కూలిపోవడం డిజైన్, అమలులో లోప... Read More


ఏపీ, తెలంగాణలో వణికిస్తున్న చలి.. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి!

భారతదేశం, డిసెంబర్ 22 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతున్నాయి. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పడిపోనున్నాయి... Read More


పల్నాడు జిల్లాలో దారుణం.. అన్నదమ్ముళ్లను నరికి చంపిన దుండగులు!

భారతదేశం, డిసెంబర్ 22 -- పల్నాడు జిల్లా దుర్గి మండలం అగిగొప్పల గ్రామంలో ఘోరమైన ఘటన జరిగింది. ఇద్దరు అన్నదమ్ముళ్లను గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో నరికి చంపారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అ... Read More


రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలపై పెరిగిన నేరాలు

భారతదేశం, డిసెంబర్ 22 -- రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025లో మహిళలపై మొత్తం నేరాలు నాలుగు శాతం పెరిగాయి. వరకట్న హత్య, కిడ్నాప్, లైంగిక వేధింపులు, పోక్సో కేసులు గత సంవత్సరం కంటే పెరుగుదలను నమోదు చే... Read More


వైజాగ్ పోర్ట్‌లో ఉద్యోగాలు.. మంచి జీతం.. జనవరి 19 అప్లికేషన్ లాస్ట్ డేట్!

భారతదేశం, డిసెంబర్ 22 -- విశాఖపట్నం పోర్ట్ అథారిటీ 03 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అధికార... Read More


తెలంగాణ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులు.. ఇలా అప్లై చేయాలి?

భారతదేశం, డిసెంబర్ 22 -- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూ... Read More


తెలంగాణలోనే నెక్స్ట్‌ SIR.. ఎస్ఈసీ జ్ఞానేష్ కుమార్ కీలక ప్రకటన

భారతదేశం, డిసెంబర్ 21 -- ఓటర్ల జాబితాల తదుపరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తెలంగాణలో జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో బూత్ లెవల... Read More